Vishnu Manchu: సీఎంతో జగన్‌తో ముగిసిన మంచు విష్ణు భేటీ

Vishnu Manchu: ఇది పూర్తిగా పర్సనల్ మీటింగ్

Update: 2022-02-15 09:34 GMT

Vishnu Manchu: ఇది పూర్తిగా పర్సనల్ మీటింగ్

Vishnu Manchu: ఏపీ సీఎం జగన్‌తో మా అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ ముగిసింది. తాడేపల్లి కార్యాయలం నుండి విష్ణు వెళ్లిపోయారు. అయితే జగన్‌తో భేటీపై మంచు విష్ణు స్పందించారు. ఇది పూర్తిగా పర్సనల్ అని మంచు విష్ణు వెల్లడించారు.

Tags:    

Similar News