ముంబైలో ఘనంగా దుర్గాష్టమి.. దుర్గామాతను దర్శించుకున్న జయాబచ్చన్, హీరోయిన్ కాజోల్

ముంబైలో ఘనంగా దుర్గాష్టమి.. దుర్గామాతను దర్శించుకున్న జయాబచ్చన్, హీరోయిన్ కాజోల్

Update: 2022-10-04 02:04 GMT

ముంబైలో ఘనంగా దుర్గాష్టమి.. దుర్గామాతను దర్శించుకున్న జయాబచ్చన్, హీరోయిన్ కాజోల్

Mumbai: ముంబైలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. దుర్గాష్టమి సందర‌్భంగా అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ సతీమణి జయాబచ్చన్, హీరోయిన్ కాజోల్, సినీ నటులు మౌని, అయన్ ముఖర్జీ దర్శించుకున్నారు. హారతినివేదనతో దుర్గామాతను ఆరాధించారు.

Tags:    

Similar News