తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రుక్సాన్ ధిల్లాన్
Tirumala: శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసిన పండితులు
Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటి రుక్సాన్ ధిల్లాన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.