గతంలో ఎన్టీఆర్ చుట్టూ పార్టీ నాయకులు తిరిగే వారు: దాడి

Update: 2019-05-21 12:16 GMT

వై.ఎస్.జగన్‌ రాష్ట్రానికి సీఎం కావడం తధ్యమన్నారు వైసీపీ నేత దాడి వీరభద్రరావు. చంద్రబాబు తాను ఓడిపోతానని తెలిసి కూడా తీర్థయాత్రలు చేస్తున్నారన్నారు. కేంద్రంలో ఎన్డీఏ, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని చక్రం తిప్పాలనుకుంటున్నా ఆయనకు మాయావతి, స్టాలిన్‌ లాంటివారు షాకిచ్చారని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ చుట్టూ పార్టీ నాయకులు తిరిగే వారని, ఇప్పుడు చంద్రబాబు కేంద్రంలోని పలు నేతల చుట్టూ తిరుగుతూ ఏపీ ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.  

Similar News