మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్
మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ పనుల నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 586 కోట్ల విలువైన ఇంజినీరింగ్ పనులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అత్యవసర చికిత్స కోసం జైట్లీని హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్కి తరలించారు.
ప్రియురాలిని చంపి.. ప్రియుడి ఆత్మహత్య అనాథలైన పిల్లలు...
వారిద్దరిరి వివాహేతర సంబంధం .. అంతలోనే వివాహేతర సంబంధం కాస్తా అనుమానంగా మారింది .. అ అనుమానం కాస్తా పెనుభూతంగా మారి ఇద్దరు ప్రాణాలను కోల్పోయేలా చేసింది . వీరిద్వారా వారి ఇరు కుటుంబాల పిల్లలును అనాధులను చేసింది .
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట
ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు.
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్
మాజీ ఎంపీ సీనియర్ నేత గడ్డం వివేక్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జెపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటి కానున్నారు.