Jagan: 2019 ఎన్నికల్లో ప్రజలు సైకిల్‌ను విరిచిపడేశారు

Jagan: సైకిల్‌ రిపేయిర్ కోసం చంద్రబాబు ముందు ఎర్రచొక్కాల దగ్గరికెళ్లాడు

Update: 2024-05-07 07:30 GMT

Jagan: 2019 ఎన్నికల్లో ప్రజలు సైకిల్‌ను విరిచిపడేశారు

Jagan: ఎన్నికల ముందు చంద్రబాబు అనేక వాగ్ధానాలు ఇస్తారని సెటైర్లు వేశారు ఏపీ సీఎం జగన్. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన టీడీపీపై కౌంటర్లు వేశారు. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు సైకిల్‌ను విరిచిపడేశారని ఎద్దేశా చేశారు. సైకిల్ రిపేయిర్ కోసం ముందు ఎర్రచొక్కాల దగ్గరికెళ్లిన ఆయన.. తర్వాత దత్తపుత్రుడి దగ్గరకి వెళ్తే ఆయన క్యారేజీ ఎక్కి గ్లాసులో టీ తాగుతానని అన్నాడంటూ విమర్శలు చేశారు. తుప్పుబట్టిన సైకిల్‌ను రిపేర్ చేయించేందుకు ఢిల్లీ నుంచి మెకానిక్‌లను రప్పించాడని సెటైర్ వేశారు సీఎం జగన్.

Tags:    

Similar News