తల్లిఒడికి చేరిన బాలుడు వీరేష్‌...

తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడు వీరేష్ ను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

Update: 2019-01-01 08:05 GMT
tirupathi

తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడు వీరేష్ ను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ కోసం ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర , కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలుచోట్ల గాలించామని పోలీసులు తెలిపారు. తిరుమల విజిలెన్స్, సీసీ కెమెరాలు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాల ద్వారా నిందితుడ్ని పట్టుకున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కిడ్నాపర్ విశ్వంబర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. 

Similar News