ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రివిక్రమ్ , అల్లుఅర్జున్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు .. ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది .. ఒక్కప్పటి నటి టబు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది .. అయితే ఈ సినిమాలో మరో ఇద్దరు నటినటులు పాలుపంచుకుంటున్నారు .. చి.ల.సౌ సినిమాతో మంచి సక్సెస్ ట్రాక్ అందుకున్న అయన ఇప్పుడు త్రివిక్రమ్ సినిమలో నటించనున్నారు . అయన ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు .. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్, 'ఆర్య' నుంచి నన్ను ఆకట్టుకుంటున్న బన్నీతోపాటు ఇతర చిత్రబృందంతో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు సుశాంత్. అంతే కాకుండా మరో కధానాయకకి ఈ సినిమాలో చోటు ఉంది .. అ పాత్ర కోసం 'మెంటల్ మదిలో', 'చిత్రలహరి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నివేదా పెతురాజ్ ఎంపీక చేసింది . త్వరలోనే ఆమె కూడా సెట్లోకి అడుగుపెట్టనుంది.
And with all your good wishes,
— Sushanth A (@iamSushanthA) June 7, 2019
here goes the first update! #AA19 !#Trivikram Sir, @alluarjun #Tabu @hegdepooja @MusicThaman @haarikahassine @GeethaArts pic.twitter.com/JSSKGpbIlT