జగన్‌తో జాతీయ పార్టీల నేతలు సంప్రదింపులు..వైసీపీ అధికారంలోకి వస్తే....

Update: 2019-05-14 09:39 GMT

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌తో పలు జాతీయ పార్టీల అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తాను మద్దతిస్తానని ప్రకటించిన జగన్. ఈ నెల 23న ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నేతలతో చర్చించి తమ స్టాండ్ తెలియజేస్తామన్నట్టు తెలుస్తోంది. 

Similar News