Modi: విశాఖ, రాజమండ్రిలో ప్రధాని మోదీ టూర్

Modi: బహిరంగసభలో ప్రసంగించనున్న మోడీ.. పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

Update: 2024-05-06 02:44 GMT

Modi: విశాఖ, రాజమండ్రిలో ప్రధాని మోదీ టూర్

Modi: తెలుగు రాష్ట్రాలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ విశాఖ, రాజమండ్రిలో పర్యటించనున్నారు. కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ సభలలో చంద్రబాబు, పవన్‌‌కల్యాణ్ పాల్గొననున్నారు.

Tags:    

Similar News