ఏపీ డీజీపీగా వీఎస్.కె. కౌముది..?

Update: 2019-05-29 07:20 GMT

ఏపీలో వైసీపీ అధికారంలో రావడంతో డీజీపీని మార్చబోతున్నారు. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్ స్థానంలో వీఎస్.కె. కౌముదిని నియమించేందుకు సిద్దమయ్యింది ప్రభుత్వం. ఇప్పటికీ ఈ పోస్టుపై విజయవాడ సీపీ రాజేంధ్రనాత్ రెడ్డి, రవిశంకర్ అయ్యర్ లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న సవాంగ్‌ను కొత్త డీజీపీగా జగన్‌ ఎంపిక చేయవచ్చన్న ప్రచారం సాగింది. తాజాగా కేంద్ర సర్వీసుల్లో సీనియర్‌ ఐపీఎస్‌ వీఎస్‌కే కౌముది పేరు తెరపైకి వచ్చింది.ఎవరిని ఎంపిక చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. 

Similar News