జనసేన పార్టీ తరపున శాసనసభ, లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల తుది జాబితాను అధినేత పవన్కల్యాణ్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. 19 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు.
శాసనసభ అభ్యర్థులు
నరసన్నపేట- మెట్ట వైకుంఠం
విజయనగరం- పాలవలస యశస్వి
గజపతి నగరం- రాజీవ్ కుమార్ తలచుట్ల
నర్సీపట్నం- వేగి దివాకర్
వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు
అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ
యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్ గౌతమ్
కందుకూరు- పులి మల్లికార్జునరావు
ఆత్మకూరు- జి.చిన్నారెడ్డి
బనగానపల్లి- సజ్జల అరవింద్ రాణి
శ్రీశైలం- సజ్జల సుజల
ఆలూరు- ఎస్ వెంకప్ప
పెనుకొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి
పత్తికొండ- కెఎల్ మూర్తి
ఉరవకొండ- సాకే రవికుమార్
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ
పుట్టపర్తి- పత్తి చలపతి
చిత్తూరు- ఎన్.దయారామ్
కుప్పం- డాక్టర్ వెంకటరమణ
లోక్సభ అభ్యర్థులు
విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్
నరసరావుపేట- నయూబ్ కమాల్
హిందూపూర్- కరీముల్లా ఖాన్