గంజాయిని స్వాధీనం చేసుకున్న డీఆర్ ఐ అధికారులు..

Update: 2019-05-26 03:34 GMT

విజయవాడ సమీపంలో రెండు కోట్లకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్న డీఆర్ ఐ అధికారులు... పోస్పో జిప్సమ్ లోడ్ తో ఉన్న లారీలో సుమారు 1137 కిలోల గంజాయి రవాణాను గుట్టు రట్టు చేసిన డీఆర్ ఐ.. నర్సిపట్నం ఏజెన్సీ ఏరియా లోని సాపర్ల నుండి గుట్టుగా జిప్సం లోడ్ లో గంజాయిని తరలిస్తున్నారు... సాపర్ల నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న విజయవాడ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు...

Similar News