నగేశ్‌పై సస్పెన్షన్ వేటు వేసిన కాంగ్రెస్‌

Update: 2019-05-13 09:58 GMT

ఇందిరాపార్క్‌ ధర్నాలో వీహెచ్‌తో గొడవ పడిన పీసీసీ కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ వేటు వేసింది. ఇందిపార్క్‌ ధర్నాలో గొడవపై కాంగ్రెస్‌ నేతల నుంచి క్రమశిక్షణ సంఘం వివరాలు సేకరించింది. అలాగే, నగేష్ నుంచి వివరణ తీసుకున్నక్రమశిక్షణ సంఘం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. 

Similar News