ప్రజల తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవి స్వీకరించా: జగన్

Update: 2019-05-30 08:06 GMT

ప్రజల తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవి స్వీకరించానని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 3 వేల 648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచానని, గత 9 ఏళ్లుగా మీతోనే కలిసి తిరిగానని చెప్పారు జగన్. ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Similar News