మళ్లీ భారత్ సరిహద్దుల్లోకి పాక్ యుద్ధవిమానాలు...తరిమికొట్టిన...

Update: 2019-02-28 09:26 GMT

జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో రెండు పాక్ జెట్ ఫైటర్స్ భారత్ గగనతలంలోకి రావడంతో సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మారా ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన రెండు పాక్ జెట్స్ ని భారత ఎయిర్ ఫోర్స్ తరిమికొట్టింది. పాకిస్థాన్ కు చెందిన F16 జెట్స్ ని కూల్చడంతో ఇద్దరు పైలట్లు, ఒక వింగ్ కమాండర్ పారాచూట్ సాయంతో దూకినట్టు తెలుస్తోంది.

Similar News