ఈ మంత్రం జపిస్తే చాలు.. కరోనా దరిచేరదంటున్న దలైలామా !

Update: 2020-01-30 05:27 GMT
దలైలామా

కరోనా వైరస్ భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంటే టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మాత్రం చిన్న మంత్రం జపిస్తే చాలు ప్రాణాంతక కరోరా దరిచేరదని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ తారా మంత్రం పఠించాలంటూ చైనీయులకు సూచించారు.

అంతేకాదు... ఓం తారే... తుత్తారే... తురే సోహా... అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను తన అనుచరుల కోసం దలైలామా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ తారామంత్రం కరోనా వైరస్‌ దరిచేరకుండా వ్యాపించకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుందని అన్నారు. అయితే, దలైలామా చెప్పిన ఈ మంత్రం ఇప్పుడు చైనాలో వైరల్ అవుతోంది.


Full View

 

Tags:    

Similar News