ఇనాం భూములకిచ్చిన రైత్వార్ పట్టాలు చెల్లుతాయా ?

Update: 2020-11-29 12:16 GMT

స్వాతంత్య్రానికి పూర్వం రాజులు, జమిందారులు, దేవాలయాలకు సేవలందించే వారికి జీవనోపాధికి గానూ సాగు భూములను ఇనాంగా ఇచ్చేవారు. క్రమంగా రాచరిక, జమిందారీ వ్యవస్థల రద్దు చేసే నేపథ్యంలో ఇనాం చట్టాన్ని తీసుకొచ్చారు. వాటి కొనుగోళ్లు, అమ్మకాలు చెల్లవంటూ ప్రభుత్వం సవరణలు కూడా చేసింది. ప్రస్తుత తరుణంలో ఇనాం భూములకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భూమి చట్టాలు ఏం చెబుతున్నాయి ? భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View


Tags:    

Similar News