తెలంగాణలోని ఓ ఫ్యాక్టరీలో ప్రేలుడు : కార్మికుని మృతి

Update: 2019-06-03 10:04 GMT

హైదరాబాద్ దగ్గరలోని బొమ్మల  రామారం లోని ఒక ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కారిమికుడు మృతి చెందాడు.  బొమ్మలరామారంలోని రీజెన్సీ ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ సోమవారం అకస్మాత్తుగా ప్రేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఛత్తీస్ గఢ్ కు చెందిన కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. ప్రేలుడు ధాటికి కార్మికుని శరీరం ముక్క ముక్కలైంది. 

Tags:    

Similar News