మంగినపూడి బీచ్ లో ప్రమాదం : బాలుని మృతి

Update: 2019-06-02 14:52 GMT

కృష్ణాజిల్లా మచిలీపట్నం. విజయవాడ ప్రసాదంపాడు లోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆదివారం  మంగినపూడి బీచ్ లో గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో విహారయాత్ర కోసం కుటుంబ సభ్యులు మంగినపూడి బీచుకు వెళ్లారు. అక్కడ వారు సముద్రంలో ఆడుతుండగా రాకాసి అలల్లో చిక్కుకున్నారు.  జాలర్లు గమనించి నలుగుర్ని రక్షించగా వీరిలో ఒకరు లుక్కా అవినాష్ (14) మృతి చెందాడు.  మిగిలిన ముగ్గురు బాధితులు  వెలమాటి. ధనలక్ష్మి (33), భాగ్యలక్ష్మి (27), నెరేళ్ల స్రవంతి (16). బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 



Similar News