ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల అరెస్టు

Update: 2018-03-05 08:58 GMT

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఇదే అంశంపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Similar News