కామారెడ్డి టీఆర్‌ఎస్‌లో రాజుకుంటున్న అసంతృప్తి సెగ...పార్టీ మారే యోచనలో మాజీ ఎమ్మెల్యే‌..?

Update: 2018-09-08 04:43 GMT

కామారెడ్డి టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగ రాజుకుంటోంది. ఎల్లారెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డికి మళ్లీ టికెట్‌ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే జనార్థన్‌గౌడ్‌ ఫైర్ అవుతున్నారు. పార్టీ మారే యోచనలో జనార్థన్‌గౌడ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సిట్టింగ్‌కు మళ్లీ టికెట్‌ ఇవ్వడంతో రాజీనామా బాటలో పలువురు నాయకులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 

Similar News