రెండు కాదు.. మూడు వికెట్లు: రేవంత్‌

Update: 2018-11-20 14:29 GMT

అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ గూటికి రానున్నరని ఇటివల చేసిన ప్రకటన ఇప్పుడు చూస్తే అర్థంమైతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి పంగా నామాలు పెట్టి రాజీనామా లేఖ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పంపించారు. అయితే విశ్వేశ్వేర్ రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ త్వరలో ముచ్చటగా మరో ఇద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి స్ఫష్టంచేశారు. వచ్చే నెల డిసెంబర్ 7లోపు రెండు వికెట్లు పడటం ఖాయామని చెప్పిను ఇప్పుడు మూడు వికెట్లు పడుతాయని తెలిపారు. నేను చెప్పిన పై మాటను పెద్దగా పట్టించుకోలేదని, వారు కండువా కప్పుకున్నప్పుడు మీకే అర్థమవుతుందంటూ రేవంత్ అన్నారు. 
 

Similar News