జగన్ పై దాడి : రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

Update: 2018-10-25 14:33 GMT

ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరగడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశారు. అనంతపురంలో మరో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ దాడి చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో భాగమేనని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Similar News