టీడీపీ అవిశ్వాసంపై ప్రధాని మోదీ ట్వీట్!

Update: 2018-07-20 05:12 GMT

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చాలా ముఖ్యమైన రోజు అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. లోక్‌సభలో ఈరోజు నిర్మాణాత్మకమైన, అంతరాయం లేని చర్చ జరగాలని ఆంకాక్షిస్తున్నానన్నారు.  యావత్‌ భారతదేశం‌ మనల్ని చాలా నిశితంగా చూస్తోందని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Similar News