కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Update: 2018-05-29 08:35 GMT

ఖరీఫ్‌ సీజన్‌కు అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ ఒకటిన కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయంటూ భారత వాతావరణ శాఖ ప్రకటించినా ...మూడు రోజుల ముందుగానే పలకరించాయి. దీంతో వచ్చే నెల ఐదున తెలంగాణను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ కూడా నిర్ధారించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. 

Similar News