హర్యానాలో విచిత్రం...పొలంలో వేసిన బోరు నుంచి పొంగుకొస్తున్న పాలు

Update: 2018-10-05 06:34 GMT

హర్యానాలోని కోయల్ జిల్లాలో ఓ విచిత్రం జరుగుతోంది. సర్దార్ జగ్‌రాత్ సింగ్ పొలంలో ఉన్న బోరు నుంచి పాలు ఉబికి వస్తున్నాయి. నీళ్లు రావాల్సిన చోట పాల ప్రవాహం పొంగుతుండడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు భారీగా తరలివస్తున్నారు. అయితే, అవి పాలుకావని, కలుషిత భూగర్భ జలాలు అయ్యి ఉంటాయని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 

Similar News