కర్నాటక మొట్టెదొడ్డిలో జరుగుతున్న పోలింగ్ బూత్లోకి సడెన్గా ఓ పాము వచ్చింది. 179 పోలింగ్ బూత్లోకి పాము ప్రవేశించడంతో అక్కడున్న వారు హైరానా పడ్డారు. పామును చూసి ఓటు వేయడానికి వచ్చిన వారితో పాటు పోలింగ్ సిబ్బంది కూడా భయాందోళనలకు గురయ్యారు. దీంతో కాసేపు పోలింగ్ను నిలిపేసిన అధికారులు. పామును బయటకు పంపించిన తర్వాత మళ్లీ పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు.
#WATCH: A snake being removed from polling booth 179 in Mottedoddi of Ramanagaram. The voting was delayed after it was spotted and resumed soon after it was removed. #KarnatakaByElection2018 pic.twitter.com/W1XrDeIP3z
— ANI (@ANI) November 3, 2018