ఈనెల 27 న వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత!

Update: 2018-05-25 04:06 GMT

ఈనెల 27 న వైసీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో  వైసీపీలో చేరనున్నారు టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు. ఓ పర్యాయం అత్తిలి ఎమ్మెల్యేగా గెలిచిన అయన ప్రస్తుతం  పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా పనిచేస్తున్నారు. 27 న భీమవరంలో జరిగే బహిరంగసభలో వైసీపీలో చేరుతుననట్టు శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. 
 

Similar News