మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ అంతిమయాత్ర ప్రారంభమైంది. దిల్లీలోని దీన్దయాళ్ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ కాసేపటి క్రితం ఆరంభమైంది. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద ప్రభుత్వం లాంఛనాలతో వాజ్పేయీ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అంతిమయాత్రకు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.