ఏపీ ప్రజల డిమాండ్లకు మా మద్దతు ఉంటుంది : రాహుల్

Update: 2018-02-09 08:31 GMT

ఏపీకి న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేయాలన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆంధప్రదేశ్‌ ప్రజల డిమాండ్లకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా మద్దతిస్తోందన్నారు. ఏపీ ఎంపీల ఆందోళనపై రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 
 

Similar News