కరోనాకు మధ్యప్రదేశ్ లో మరొకరు బలి: మూడు రోజుల... ... Coronavirus లైవ్ అప్డేట్స్ : మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా పాజిటివ్!

కరోనాకు మధ్యప్రదేశ్ లో మరొకరు బలి: మూడు రోజుల క్రితం ఉజ్జయినిలో మరణించిన 38 ఏళ్ల వ్యక్తి యొక్క రక్త నమూనాలు సోమవారం కరోనావైరస్ కు పాజిటివ్ గా వచ్చాయని ఒక అధికారి తెలిపారు.దీంతో మధ్యప్రదేశ్‌లో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య మూడుకి చేరుకుంది. - పూర్తి కథనం  

Update: 2020-03-30 12:03 GMT

Linked news