నియంత్రిత విధానంలో వ్యవసాయం
తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఅర్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిందే అన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు.
Update: 2020-05-18 16:49 GMT