ఏపీలో తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు..

ఏపీలో కరోనా కేసులు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. తాజాగా మరో 25 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,230 కి చేరింది.

-మరిన్ని వివరాలు

Update: 2020-05-17 06:40 GMT

Linked news