Stock Market: వరుసగా మూడో రోజు కూడా నష్టపోయిన మార్కెట్లు

Stock Market: అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు * 433 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

Update: 2021-11-11 12:21 GMT

Representational Image

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. మార్కెట్లు ఈరోజు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు నష్టపోయి 59వేల 919కి పడిపోయింది. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 17వేల 873కి దిగజారింది.

Tags:    

Similar News