Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల ముగింపు

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి..

Update: 2021-05-28 12:28 GMT

Stock Market(Thehansindia)

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి..ఆరంభ ట్రేడింగ్ లోనే బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 300 పాయింట్లు మేర జంప్ చేయగా..నిఫ్టీ ఆల్ టైమ్ హై రికార్డ్ నమోదు చేసింది..మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 307 పాయింట్లు ఎగసి 51,422 వద్దకు చేరగా , నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 15,435 వద్ద స్థిరపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాలతో పాటు కోవిడ్‌ కొత్త కేసులు ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే తక్కువగా నమోదు కావడం మార్కెట్ పై సానుకూల ప్రభావాన్ని చూపినట్లయింది

Tags:    

Similar News