Stock Market: లాభాల బ్రేక్..వారాంతాన భారీ నష్టాలు

Stock Market:భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల ముగింపు..

Update: 2021-04-30 11:08 GMT

స్టాక్ మార్కెట్ ఫైల్  ఫోటో 

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజుల పాటు లాభాల బాటన దూకుడుగా సాగిన సూచీలు వారాంతాన భారీ నష్టాలను మిగిల్చాయి.....బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 983 పాయింట్ల నష్టంతో 48,782 వద్దకు చేరగా... నిఫ్టీ 263 పాయింట్ల మేర క్షీణించి 14,631 వద్ద స్థిరపడ్డాయి..గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్రం చేపడ్తున్న చర్యలు మార్కెట్ వర్గాలను మెప్పించకపోవడం నష్టాలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News