Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు

Stock Market: సెన్సెక్స్‌ 848 పాయింట్లు లాభపడి 49,580 వద్ద క్లోజ్ * నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 14,923 వద్ద స్థిరం

Update: 2021-05-17 10:58 GMT

Representational Image

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 848 పాయింట్లు లాభపడి 49,580 వద్దకు చేరగా.. నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 14,923 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, దేశీయంగా కరోనా కేసుల తగ్గుముఖం , డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2 డీజీ ఔషధం విడుదల వంటి పరిణామాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి.

Tags:    

Similar News