Stock Market: మిశ్రమంగా ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు
Stock Market: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం * బుధవారం దేశీ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ షురూ
Representational Image
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి..గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టిన బుధవారం దేశీ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్లు నష్టపోయి 51,849 వద్దకు చేరగా, నిఫ్టీ ఒక్క పాయింటు మేర లాభంతో 15,576 వద్ద స్థిరపడ్డాయి.కాగా క్రితం సెషన్ లో మార్కెట్లు ఫ్లాట్ గా ముగియడంచో నిఫ్టీ ఏడురోజులు, సెన్సెక్స్ నాలుగు రోజుల లాభాల ముగింపునకు బ్రేక్ పడినట్లయింది.