Stock Market: వరుసగా మూడో రోజు నష్టపోయిన మార్కెట్లు

Stock Market: 372 పాయింట్లు కోల్పోయి 59,636కి చేరిన సెన్సెక్స్

Update: 2021-11-18 15:07 GMT

Representational Image

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఈ ఉదయం నుంచి కూడా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్యే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 59వేల 636కి పడిపోయింది. నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 17వేల 764కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి.

Tags:    

Similar News