రూపాయి 47పైసలు పతనం

Update: 2019-04-22 05:37 GMT

దేశీయ కరెన్సీ రూపాయి నష్టాలతో ప్రారంభమైంది. డాలరు పుంజుకోవడంతో సోమవారం రుపాయి 47పైసలు క్షీణించి 69.82 వద్ద ఆరంభమైంది. గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి 69.35 వద్ద ముగిసింది. మరోవైపు అంతర్జాతీయ క్రూడ్‌ ధరలు2.5 శాతం పెరిగింది. బ్యారెల్‌ చమురు ధర 73.77 డాలర్ల వద్ద 5 నెలల గరిష్టాన్నినమోదు చేసింది.

Similar News