దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల బాట

* గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం.. * ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించిన దేశీ సూచీలు.. * ఆరంభంలోనే సెన్సెక్స్ 37.13 , నిఫ్టీ 12 పాయింట్లు అప్..

Update: 2021-02-12 04:33 GMT

Representational Image

దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించాయి..ఆరంభంలోనే బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 37.13 పాయింట్లు లాభపడి 51,568 వద్దకు చేరగా నిఫ్టీ 12 పాయింట్లు ఎగసి 15,185 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ఆరంభించాయి అయితే అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజా సెషన్ లో ఒడుదొడుకులు తప్పక పోవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News