YV Subba Reddy: టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం

YV Subba Reddy: వైవీతో ప్రమాణస్వీకారం చేయించిన టీటీడీ ఈవో * రెండోసారి టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

Update: 2021-08-11 08:19 GMT
టీటీడీ చైర్మన్ గా ప్రమాణ శ్వీకారం చేసిన వైవీ సుబ్బా రెడ్డి (ఫైల్ ఇమేజ్)

YV Subba Reddy: టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. 2019లో టీటీడీ చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి ఈ ఏడాది జూన్‌ 22 వరకు కొనసాగారు. రెండోసారి కూడా ఆయననే చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు. 

Tags:    

Similar News