Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

Andhra Pradesh: అభ్యర్థులను ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల

Update: 2021-11-10 14:29 GMT
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార వైసీపీ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించిన జాబితాలో.. శ్రీకాకుళానికి చెందిన పాలవలస విక్రాంత్, కర్నూలుకు చెందిన ఇషాక్ బాషా, కడపకు చెందిన డీసీ గోవిందరెడ్డికి చోటుదక్కింది.

Tags:    

Similar News