దిశ చట్టానికి మద్దత్తు గా మహిళా సంఘాల మానవహారం

స్థానిక స్త్రీశక్తి కార్యాలయం నుండి రింగు రోడ్ వరకు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యములో బహిరంగ ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

Update: 2019-12-17 12:00 GMT

రేపల్లే: స్థానిక స్త్రీశక్తి కార్యాలయం నుండి రింగు రోడ్ వరకు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యములో వై. ఎస్.ఆర్ క్రాంతిపధం మహిళా సంఘాలచే మహిళా సంఘాలకు, చిన్నారులకు అండగా "దిశ " చట్టాన్ని తీసుకు వచ్చినందుకు జగన్ మోహన్ రెడ్డి కి మద్దతుగా బహిరంగ ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏరియా కో ఆర్డినేటర్ శ్రీమతి ప్రమీలారాణి, వైఎస్.ఆర్ మహిళా కార్యదర్శి సౌజన్య, ఎమ్ ఎస్ ప్రెసిడెంట్ ఎస్ .కె .మస్తాన్, బి ఏ. పి .ఎమ్ ఎన్ శ్రీనివాసులు రెడ్డి, శ్రీనిధి మేనేజర్ త్యాగరాజు సి.సి లు నూరినిస్సా, ఆనంద్, వెంకయ్య, మహిళా సంఘాలు పాల్గొన్నారు.

Tags:    

Similar News