Vijayasai Reddy: కేంద్ర జల్‌శక్తి మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ

Vijayasai Reddy: ఢిల్లీలో గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయిన విజయసాయి * తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదాలు, ఏపీ సమస్యలను

Update: 2021-07-09 05:52 GMT

కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ (ఫైల్ ఇమేజ్)

Vijayasai Reddy: కేంద్ర జల్‌శక్తి మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలోని గజేంద్రసింగ్ షెకావత్‌ నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ భేటీలో తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదాలు, ఏపీ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కృష్ణా జలాల వివాదం హాట్‌గా సాగుతుండగా.. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News