కిడ్నాప్ కేసులో ముగ్గరి అరెస్టు
బాలికని కిడ్నాప్ చేసిన కేసులో, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
నాయుడుపేట: బాలికని కిడ్నాప్ చేసిన కేసులో, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను, ఈ ఏడాది జూన్ నెలలో కిడ్నాప్ చేశారు. ఈ సంఘటనతో సంబంధమున్న నరేంద్ర, పెంచలయ్యా, శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.