కిడ్నాప్ కేసులో ముగ్గరి అరెస్టు

బాలికని కిడ్నాప్ చేసిన కేసులో, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

Update: 2019-11-26 06:13 GMT
ప్రతీకాత్మక చిత్రం

నాయుడుపేట: బాలికని కిడ్నాప్ చేసిన కేసులో, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను, ఈ ఏడాది జూన్ నెలలో కిడ్నాప్ చేశారు. ఈ సంఘటనతో సంబంధమున్న నరేంద్ర, పెంచలయ్యా, శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.




Tags:    

Similar News