Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ

Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ

Update: 2023-01-24 11:35 GMT

Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ

Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ వితరణ కేంద్రంలో చోరీ జరిగింది. కౌంటర్ సిబ్బంది నిద్రిస్తుండగా 2 లక్షల 47 వేల రూపాయల నగదును దొంగిలించబడింది. 36వ నెంబర్ కౌంటర్ వద్ద అర్థరాత్రి సమయంలో ఈ చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు పాత నేరస్తునిగా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News