వైసీపీలో చేరిన టీడీపీ నేత

Update: 2019-08-22 11:34 GMT

టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్నెస్సార్‌ మూర్తి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి సమక్షంలో వారు ఆ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు గౌతమ్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పాలన చూసి వైసీపీలో చేరినట్టు మూర్తి తెలిపారు. 

Tags:    

Similar News