Payyavula Keshav: మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారు

Payyavula Keshav: జగన్ భాష మార్చుకోకపోతే ప్రజలే శంకరగిరి మాన్యాలకు పంపిస్తారు

Update: 2022-04-09 07:00 GMT

Payyavula Keshav: మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారు

Payyavula Keshav: మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారన్నారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్. జగన్ భాష మార్చుకోకపోతే ప్రజలే శంకరగిరి మాన్యాలకు పంపిస్తారన్నారు. రాయలసీమ నుంచి ఎంతమంది మంత్రులను తీసేస్తారో చూస్తామన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు పయ్యావుల కేశవ్. 

Tags:    

Similar News